కొందరు ఎమ్మెల్యేల తీరుపై…ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం…వారు చెబితేనే పనులవుతాయా, పరిస్థితి చక్కదిద్దాలి-ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు..!!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కొందరు ఎమ్మెల్యే తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.ప్రజల ఆస్తి వివాదాల్లో తల దూర్చుతున్నారని.. ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాలని కేబినెట్ భేటీలో సూచించారు.ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని, పార్టీలతో సంబంధం లేకుండా..…

డాక్టర్స్ టెర్రర్స్…

ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ ఇవేం పనుల్రా..? ఎర్రకోటకు అతి సమీపంలో కారులో సంభవించిన భారీ పేలుడుతో దేశ రాజధాని నగరం ఢిల్లీ ఉలిక్కిపడింది (Delhi Blast). ఈ పేలుడుకు కారణమైన ఐ20 కారుకు…

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌..!!

ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అక్రమంగా కబ్జా చేసిన కేసులో న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ములుగు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ ఏసీబీ వలలో చిక్కారు. ములుగు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్‌ రాజులు…

క్రయో ప్రిజర్వేషన్.. డెడ్ బాడీని భద్రపరిచే వినూత్న విధానం

మరణానంతరం తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారిని భౌతికంగా భద్రపరచడానికి క్రయో ప్రిజర్వేషన్ అనే వినూత్న విధానం అందుబాటులోకి వచ్చింది. మృతదేహాలను -196 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవ నైట్రోజన్‌లో నిల్వ చేస్తారు. భవిష్యత్ లో మరణించిన వ్యక్తిని బతికించే సాంకేతికత…

స్పా ముసుగులో వ్యభిచారం.. విటుడు, ఇద్దరు మహిళలు అరెస్ట్

ఒంగోలులో స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచారంపై పోలీసులు దాడులు నిర్వహించారు. బాలాజీరావుపేటలోని ఓ డాబాలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, పోలీసులు తనిఖీలు చేసి ఒక విటుడుతో పాటు ఇద్దరు మహిళలను గుర్తించారు. వీరిని రిమాండ్ కు తరలిస్తామని, చట్టవిరుద్ధ…

ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలన ట్విస్ట్

ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. వసూళ్లకు సంబంధించిన డబ్బును రాజ్ కసిరెడ్డి గ్యాంగ్లోని సైమన్ ప్రసన్.. HYDలోని తన బంధువు ఇంట్లో దాచిపెట్టగా.. దానిని రషిత, ఇర్షాద్ అహ్మద్ అనేవారు కాజేశారు. ఆ డబ్బుతో వారు ఇళ్లు, ఇతర…

జపనీయులతో పోల్చితే మన ఆయుష్షు 13 ఏళ్లు తక్కువ… కారణాలివే!…పరిస్కారం ఏమిటి..స్టోరీ పెద్దదే.. కానీ చాలా ఉపయోగకరమైన వార్త

జపనీయులతో పోల్చితే 13 ఏళ్లు తగ్గిన భారతీయుల ఆయుర్దాయం జన్యువులు కాదు, జీవనశైలే ప్రధాన కారణమంటున్న నిపుణులు శారీరక శ్రమ లేకపోవడం, పిండిపదార్థాలు అధికంగా ఉన్న ఆహారం రాత్రిపూట ఆలస్యంగా తినడం, నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అధిక పని గంటలు,…

తిరుమల సమాచారం:17-11-2025

👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ   👉 ఉచిత దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు   👉 సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది   👉 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది   👉…

చంద్రగిరి చైతన్య టెక్నో స్కూల్ నిర్లక్ష్యం

చంద్రగిరి చైతన్య టెక్నో స్కూల్ నిర్లక్ష్యం.స్కూల్లో ఓవిద్యార్ధి కిందపడి చెయి విరిగినా పట్టించుకోని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి మహానాయక్ తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ కి బాధితులపై…

పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచటంలో ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ఆర్టీఐ కమీషనర్ డా. రెహానా బేగం పిలుపు

పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచటంలో ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ఆర్టీఐ కమీషనర్ డా. రెహానా బేగం పిలుపునిచ్చారు. పుస్తకాలు చదవటం వల్ల పిల్లల్లో భాషా నైపుణ్యాలు, సృజనాత్మకత పెరుగుతాయని అన్నారు. పాఠశాలల్లో ప్రతి రోజు రీడింగ్ అవర్,…

error: Content is protected !!