ఫోన్ ట్యాపింగ్ కేసులో టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ మూర్తిపై కేసు నమోదు అయింది. నటుడు ధర్మ సత్యసాయి మహేష్ ఫోన్ను టీవీ5 మూర్తి ట్యాప్ చేసి, రూ.10కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ నటుడు ధర్మసత్యసాయి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు…
అల్లూరి జిల్లా గూడెం గ్రామానికి తొలిసారి విద్యుత్ సరఫరా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో సాకారమైన దశాబ్దాల కల 17 ఆవాసాలకు 9.6 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో విద్యుత్ లైన్లు గిరిజన గ్రామాల్లో మొట్టమొదటి హైబ్రిడ్ సోలార్, పవన…
విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. శాస్త్ర సాంకేతిక రంగాలపై వారికి ప్రత్యక్ష అనుభవం అందించే లక్ష్యంతో ‘సైన్స్ ఎక్స్పోజర్ టూర్’ను నిర్వహిస్తోంది. ఇందులో…