ఫోన్ ట్యాపింగ్ కేసులో టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ మూర్తిపై కేసు నమోదు అయింది. నటుడు ధర్మ సత్యసాయి మహేష్ ఫోన్ను టీవీ5 మూర్తి ట్యాప్ చేసి, రూ.10కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ నటుడు ధర్మసత్యసాయి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు…
HYDలోని DCPలు, ఏసీపీ, సీఐలతో సీపీ సజ్జనార్ సమావేశం నిర్వహించారు. బేసిక్ పోలీసింగ్ను మర్చిపోవద్దని వారికి సూచించారు. విధి నిర్వహణలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉండొద్దని అన్నారు. కేసుల దర్యాప్తు కోసం త్వరలో AI టెక్నాలజీని తీసుకొస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ దర్యాప్తు…