ఆధార్ కు ఇకపై కొత్త యాప్.. ప్రయోజనాలివే

ఆధార్ కార్డును ప్రతిసారీ వెంటపెట్టుకుని వెళ్లాల్సిన పనిలేకుండా.. డిజిటల్ రూపంలో పొందే సౌలభ్యం ఇందులో ఉంటుంది. వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ సభ్యులందరి వివరాలూ ఇందులో పొందవచ్చు. వీటితో పాటు ఫేస్ అథంటికేషన్ ఫీచర్ ఇందులో అదనం. ఆధార్‌లో పొందుపరిచిన అన్ని…

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వరకు

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు ఈ నెల 13 నుంచి 25 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ…

బాలీవుడ్ హీరో ధర్మేంద్ర క్షేమమే..!

ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ఆయన కుమార్తె ఈషా దేవోల్ ఖండించారు. తన తండ్రి ధర్మేంద్ర క్షేమంగానే ఉన్నారని ఈషా దేవోల్ వెల్లడించారు.

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ !!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (Twitter) వేదికగా ఈ విధంగా రాసుకొచ్చారు. అందులో.. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కేవలం యాత్రా స్థలం మాత్రమే కాదని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందువుల భక్తి, విశ్వాసాలకు ప్రతీక అని అభివర్ణించారు. అలానే…

మేము ఏసీబీ డిపార్ట్మెంట్ అని కాల్స్ వస్తున్నాయా..? ఏపీ ఉద్యోగులకు సర్కార్ క్లారిటీ..!

ఏపీలో తాజాగా అవినీతిపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ సేవలు అందించాల్సిన ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే పనులు చేయకుండా ప్రజల్ని ఆఫీసులకు తిప్పించుకుంటున్నారు. ఇలాంటి వారిపై ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. పలు చోట్ల ఆపరేషన్స్ నిర్వహిస్తూ రెడ్ హ్యండెడ్…

ఏపీ లో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం….సబ్సిడీపై ఈ-బైక్, ఈ-ఆటో..!

ఏపీ లో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు (DWCRA Women) E-Bike & E-Auto సబ్సిడీ అందిస్తోంది. ఇందులో E-Bike కొనుగోలు చేస్తే ₹ 12,000 సబ్సిడీ, E-Auto కొనుగోలు చేస్తే:…

కొందరు ఎమ్మెల్యేల తీరుపై…ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం…వారు చెబితేనే పనులవుతాయా, పరిస్థితి చక్కదిద్దాలి-ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు..!!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కొందరు ఎమ్మెల్యే తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.ప్రజల ఆస్తి వివాదాల్లో తల దూర్చుతున్నారని.. ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాలని కేబినెట్ భేటీలో సూచించారు.ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని, పార్టీలతో సంబంధం లేకుండా..…

డాక్టర్స్ టెర్రర్స్…

ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ ఇవేం పనుల్రా..? ఎర్రకోటకు అతి సమీపంలో కారులో సంభవించిన భారీ పేలుడుతో దేశ రాజధాని నగరం ఢిల్లీ ఉలిక్కిపడింది (Delhi Blast). ఈ పేలుడుకు కారణమైన ఐ20 కారుకు…

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌..!!

ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అక్రమంగా కబ్జా చేసిన కేసులో న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ములుగు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ ఏసీబీ వలలో చిక్కారు. ములుగు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్‌ రాజులు…

క్రయో ప్రిజర్వేషన్.. డెడ్ బాడీని భద్రపరిచే వినూత్న విధానం

మరణానంతరం తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారిని భౌతికంగా భద్రపరచడానికి క్రయో ప్రిజర్వేషన్ అనే వినూత్న విధానం అందుబాటులోకి వచ్చింది. మృతదేహాలను -196 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవ నైట్రోజన్‌లో నిల్వ చేస్తారు. భవిష్యత్ లో మరణించిన వ్యక్తిని బతికించే సాంకేతికత…

error: Content is protected !!