జె సి ఐ తిరుపతి ఒడిస్సి 2026 ప్రెసిడెంట్ గా శ్రీమతి నెల్లూరు మునిలక్ష్మిజె సి ఐ తిరుపతి ఒడిస్సి 2026 ప్రెసిడెంట్ గా శ్రీమతి జెసిఐ నెల్లూరు మునిలక్ష్మీ గారు బాధ్యత తీసుకోవడం జరిగింది . 26/11/2025 రోజున తిరుపతిలోని…
కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వాని అరెస్ట్ అనంతనాగ్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఆత్మాహుతి బాంబర్కు బాంబు ఇచ్చింది ఇతడేనని వెల్లడి ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ మూర్తిపై కేసు నమోదు అయింది. నటుడు ధర్మ సత్యసాయి మహేష్ ఫోన్ను టీవీ5 మూర్తి ట్యాప్ చేసి, రూ.10కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ నటుడు ధర్మసత్యసాయి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు 120 చోట్ల తనిఖీలు చేపట్టింది. విశాఖపట్నంలోని మధురవాడ, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట,…
HYDలోని DCPలు, ఏసీపీ, సీఐలతో సీపీ సజ్జనార్ సమావేశం నిర్వహించారు. బేసిక్ పోలీసింగ్ను మర్చిపోవద్దని వారికి సూచించారు. విధి నిర్వహణలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉండొద్దని అన్నారు. కేసుల దర్యాప్తు కోసం త్వరలో AI టెక్నాలజీని తీసుకొస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ దర్యాప్తు…
అల్లూరి జిల్లా గూడెం గ్రామానికి తొలిసారి విద్యుత్ సరఫరా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో సాకారమైన దశాబ్దాల కల 17 ఆవాసాలకు 9.6 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో విద్యుత్ లైన్లు గిరిజన గ్రామాల్లో మొట్టమొదటి హైబ్రిడ్ సోలార్, పవన…
విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. శాస్త్ర సాంకేతిక రంగాలపై వారికి ప్రత్యక్ష అనుభవం అందించే లక్ష్యంతో ‘సైన్స్ ఎక్స్పోజర్ టూర్’ను నిర్వహిస్తోంది. ఇందులో…
అమలాపురంలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న బాలిక నిన్న సాయంత్రం మేనమామ వరస అయిన ఒక వ్యక్తి పాపను తీసుకెళ్లిన ఘటన జిల్లాలో సంచలనగా మారింది.. నిన్న సాయంత్రం నుండి పాప ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు…
చావు నోట్లోంచి బయటపడ్డాం.. ఢిల్లీ పేలుడుపై ప్రత్యక్ష సాక్షి న్యూఢిల్లీ: ఎర్రకోట మెట్రో స్టేషన్ గెట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో ఉంచిన కారులో సోమవారం సాయంత్రం భారీ పేలుడు దేశ రాజధానిని కుదిపేసింది. ఈ ఘటనలో 8 మంది…